ETV Bharat / state

మురుగు నీటి గుంతపై వివాదం.. మహిళపై దాడి - attacks in ananthapur district

మురుగు నీటి గుంత విషయంలో ఇరుగు పొరుగు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం.. ఓ మహిళపై దాడికి దారి తీసింది. అనంతపురం జిల్లా కదిరి మండలం మరవతాండాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మహిళపై దాడి
author img

By

Published : Sep 19, 2019, 6:45 PM IST

మురుగు నీటి గుంత విషయంలో మహిళపై దాడి

అనంతపురం జిల్లా కదిరి మండలం మరవతాండాలో మహిళపై దాడి జరిగింది. మురుగు నీటి గుంతను తవ్వుకునే విషయంలో స్థానిక రమేష్​, అంజి నాయక్​ అనే వ్యక్తులు... బాబూ నాయక్​, ఆయన భార్య మైనాపై కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని కదిరి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

మురుగు నీటి గుంత విషయంలో మహిళపై దాడి

అనంతపురం జిల్లా కదిరి మండలం మరవతాండాలో మహిళపై దాడి జరిగింది. మురుగు నీటి గుంతను తవ్వుకునే విషయంలో స్థానిక రమేష్​, అంజి నాయక్​ అనే వ్యక్తులు... బాబూ నాయక్​, ఆయన భార్య మైనాపై కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని కదిరి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:

తిరుమలలో ఇద్దరు దొంగల అరెస్టు

Intro:ap_knl_31_19_pongina_vagulu_av_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. వర్షాలకు పంట కుంటలు నిండాయి. అగ్రహారం మల్లెల వాగు పొంగి పారడముతో విద్యుత్తు స్తంభం కూలిపోయింది. సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.


Body:వర్షాలు


Conclusion:పొంగిన వాగులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.