అనంతపురం జిల్లా గుత్తిలో.. వైకాపా నేత ఇంటిపై.. ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. స్థానిక వైకాపా నేత ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో దాడులు చేయగా.. పార్టీకి చెందిన 17 మంది స్థానిక ప్రజాప్రతినిధులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.80 లక్షలు స్వాధీనం చేసుకుని, 15 వాహనాలు సీజ్ చేశారు.
ఇదీ చదవండి:
VIRASAM MAHA SABHALU: 'రచయితల అరెస్ట్ దారుణం.. వెంటనే విడుదల చేయాలి'