ETV Bharat / jagte-raho

ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. 20 మందికి గాయాలు - The lorry that crashed the RTC bus ... 20 people were injured and two are in a critical condition

ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టిన ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో చోటు చేసుకుంది.

ఆర్టీసీ బస్సును ఢీ కొన్న లారీ... 20 మందికి గాయాలు,ఇద్దరి పరిస్థితి విషమం
author img

By

Published : Jun 25, 2019, 12:23 PM IST

ఆర్టీసీ బస్సును ఢీ కొన్న లారీ... 20 మందికి గాయాలు,ఇద్దరి పరిస్థితి విషమం

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెల్లివాడ వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుండి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసి బస్సును ఒడిషా నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో 20 మందికి గాయలయ్యాయి. వీరిలో బొండపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక కానిస్టేబుల్​తో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని మహారాజ జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు గాయపడిన వారికి సహాయక చర్యలు అందించేలా చర్యలు చేపట్టారు.

ఆర్టీసీ బస్సును ఢీ కొన్న లారీ... 20 మందికి గాయాలు,ఇద్దరి పరిస్థితి విషమం

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెల్లివాడ వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుండి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసి బస్సును ఒడిషా నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో 20 మందికి గాయలయ్యాయి. వీరిలో బొండపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక కానిస్టేబుల్​తో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని మహారాజ జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు గాయపడిన వారికి సహాయక చర్యలు అందించేలా చర్యలు చేపట్టారు.

ఇవీ చదవండి

లారీ, ద్విచక్రవాహనం ఢీ... బాలిక మృతి

Intro:Ap_Vsp_36_25_kaarmmekulu_nirrasana_Ab_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారంలో కార్మికులు మంగళవారం విధులను బహిష్కరించారు. కర్మాగారం వైద్యులు అందుబాటులో ఉండటంలేదని, నిలదీస్తే పోలీసు కేసులు పెడుతున్నాడంటూ కార్మికులు పేర్కొన్నారు. వైద్యుని పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. నినదించారు. విషయం తెలుసుకున్న యాజమాన్య సంచాలకులు కె.ఆర్.విక్టర్ రాజు ధర్నా చేస్తున్న కార్మికులు వద్దకు వచ్చి శాంతింపజేశారు. వైద్యుడు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు. తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు దిగి వచ్చి ధర్నా విరమించారు. కర్మాగారం వైద్యుడు తమపై అక్రమంగా పోలీసు కేసులు పెట్టారని గుర్తింపు యూనియన్ నాయకులు శరగడం రామునాయుడు తెలిపారు.


Body:చోడవరం


Conclusion:8008574732

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.