పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం రామవరం గ్రామానికి చెందిన కలుము రాజి.. నిండు గర్భిణి. ఆమెకు పురిటి నొప్పులు రావడం వల్ల కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇచ్చారు. స్పందించిన సిబ్బంది వెంటనే బయలుదేరారు. అయితే దారి సరిగ్గా లేక రామావరం గ్రామానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో బంజరగూడెం వరకే అంబులెన్స్ వెళ్లింది.
వైద్యం కోసం గర్భిణి పాట్లు... ఆదుకున్న 108 సిబ్బంది
పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో 108 సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. పురిటి నొప్పితో బాధపడుతున్న మహిళను మూడు కిలోమీటర్లు స్ట్రెచర్పై తీసుకువచ్చి అక్కడి నుంచి అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. సిబ్బంది సాహసానికి గిరిజనులు ధన్యవాదాలు తెలిపారు.
![వైద్యం కోసం గర్భిణి పాట్లు... ఆదుకున్న 108 సిబ్బంది regency lady travel three kilometers on stretcher for treatment at kukkunuru wast godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9137422-1082-9137422-1602425983632.jpg?imwidth=3840)
పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం రామవరం గ్రామానికి చెందిన కలుము రాజి.. నిండు గర్భిణి. ఆమెకు పురిటి నొప్పులు రావడం వల్ల కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇచ్చారు. స్పందించిన సిబ్బంది వెంటనే బయలుదేరారు. అయితే దారి సరిగ్గా లేక రామావరం గ్రామానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో బంజరగూడెం వరకే అంబులెన్స్ వెళ్లింది.
మూడు కిలోమీటర్లు కాలినడక...
ఇదీ చూడండి: