ETV Bharat / crime

AOB: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులు అరెస్టు

author img

By

Published : Aug 12, 2021, 10:10 AM IST

Updated : Aug 12, 2021, 10:41 AM IST

Maoists Arrest
Maoists Arrest

10:07 August 12

మావోయిస్టుల అరెస్టు

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఆరుగురు కీలక మావోయిస్టులను విశాఖ జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్‌మెన్లు కూడా ఉన్నట్లు సమాచారం. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన వారు కూడా అరెస్టయిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల అరెస్టుపై ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మీడియా సమావేశం నిర్వహించిన వివరాలను వెల్లడించనున్నారు.  

ఇదీ చదవండి: కొండచరియలు విరిగిపడిన ఘటనలో 13కు చేరిన మృతులు

10:07 August 12

మావోయిస్టుల అరెస్టు

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఆరుగురు కీలక మావోయిస్టులను విశాఖ జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్‌మెన్లు కూడా ఉన్నట్లు సమాచారం. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన వారు కూడా అరెస్టయిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల అరెస్టుపై ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మీడియా సమావేశం నిర్వహించిన వివరాలను వెల్లడించనున్నారు.  

ఇదీ చదవండి: కొండచరియలు విరిగిపడిన ఘటనలో 13కు చేరిన మృతులు

Last Updated : Aug 12, 2021, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.