ETV Bharat / crime

శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్లు.. గుంటూరు వాసి బ్యాగులో లభ్యం - telangana latest news

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో గుంటూరు జిల్లాకు చెందిన ప్రయాణికుల వద్ద బుల్లెట్లు కనిపించాయి. అమెరికాకు వెళ్తున్న దంపతుల బ్యాగులో బుల్లెట్లు గుర్తించిన అధికారులు.. వారిని విచారణ కోసం పోలీసులకు అప్పగించారు.

శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
author img

By

Published : Mar 3, 2021, 9:52 AM IST

Updated : Mar 3, 2021, 11:44 AM IST

హైదరాబాద్​ శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం రేగింది. అమెరికాకు వెళ్తున్న దంపతుల బ్యాగులో లభ్యమయ్యాయి. లగేజ్ స్కానింగ్ చేస్తుండగా బ్యాగ్‌లో బుల్లెట్లు కనిపించాయి. వాటిని కలిగి ఉన్న వారిని రాష్ట్రానికి చెందిన గుంటూరు జిల్లా గురజాలకు చెందిన ప్రయాణికులుగా గుర్తించారు. విచారణ కోసం దంపతులను పోలీసులకు అప్పగించారు విమానాశ్రయం అధికారులు.

ఇవీ చూడండి:

హైదరాబాద్​ శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం రేగింది. అమెరికాకు వెళ్తున్న దంపతుల బ్యాగులో లభ్యమయ్యాయి. లగేజ్ స్కానింగ్ చేస్తుండగా బ్యాగ్‌లో బుల్లెట్లు కనిపించాయి. వాటిని కలిగి ఉన్న వారిని రాష్ట్రానికి చెందిన గుంటూరు జిల్లా గురజాలకు చెందిన ప్రయాణికులుగా గుర్తించారు. విచారణ కోసం దంపతులను పోలీసులకు అప్పగించారు విమానాశ్రయం అధికారులు.

ఇవీ చూడండి:

ప్రత్యర్థులకు కంట పడకుండా.. రహస్య ప్రదేశాలకు తెదేపా అభ్యర్థులు!

Last Updated : Mar 3, 2021, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.