ETV Bharat / crime

తెలంగాణ: బోయిన్‌పల్లిలో అపహరణ కేసు.. 14 మందికి బెయిల్ - Latest news in Telangana

తెలంగాణలోని..హైదరాబాద్ బోయిన్‌పల్లి అపహరణ కేసులో 14 మందికి బెయిల్ మంజూరు అయ్యింది. షరతులతో బెయిల్​ను సికింద్రాబాద్ కోర్టు మంజూరు చేసింది.

14-people-released
14-people-released
author img

By

Published : Feb 18, 2021, 6:10 PM IST

హైదరాబాద్.. బోయిన్‌పల్లి అపహరణ కేసులో 14 మందికి బెయిల్ మంజూరు అయ్యింది. షరతులతో బెయిల్​ను సికింద్రాబాద్ కోర్టు మంజూరు చేసింది. ప్రతి బుధవారం బోయిన్‌పల్లి పీఎస్‌లో సంతకం చేయాలని షరతును పెట్టింది. విచారణలో పోలీసులకు సహకరించాలని ఆదేశించింది.

ఇప్పటికే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్ మంజూరు కాగా.. అఖిలప్రియ భర్త, సోదరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరో నిందితుడు గుంటూరు శ్రీను కోసం గాలింపు కొనసాగుతోంది.

హైదరాబాద్.. బోయిన్‌పల్లి అపహరణ కేసులో 14 మందికి బెయిల్ మంజూరు అయ్యింది. షరతులతో బెయిల్​ను సికింద్రాబాద్ కోర్టు మంజూరు చేసింది. ప్రతి బుధవారం బోయిన్‌పల్లి పీఎస్‌లో సంతకం చేయాలని షరతును పెట్టింది. విచారణలో పోలీసులకు సహకరించాలని ఆదేశించింది.

ఇప్పటికే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్ మంజూరు కాగా.. అఖిలప్రియ భర్త, సోదరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరో నిందితుడు గుంటూరు శ్రీను కోసం గాలింపు కొనసాగుతోంది.

ఇదీ చదవండి:

టెడ్ లేకనే.. అవి చనిపోతున్నాయి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.