ETV Bharat / city

విశాఖలో ఎన్టీఆర్​కు తెదేపా నేతల నివాళులు

తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 24వ వర్ధంతిని పురస్కరించుకుని విశాఖలో ఆయనకు ఆ పార్టీ నేతలు నివాళులర్పించారు. ఆర్కే బీచ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, వాసుపల్లి గణేశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికోసం ఎన్టీఆర్ చేసిన కృషిని వారు గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ భవన్​లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

author img

By

Published : Jan 18, 2020, 1:26 PM IST

TDP leaders pay tribute to NTR in Visakha
విశాఖలో ఎన్టీఆర్​కు తెదేపా నేతల నివాళులు
విశాఖలో ఎన్టీఆర్​కు తెదేపా నేతల నివాళులు

విశాఖలో ఎన్టీఆర్​కు తెదేపా నేతల నివాళులు

ఇదీ చదవండి

ఎన్టీఆర్​కు కుటుంబ సభ్యుల ఘన నివాళులు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.