విశాఖలోని హెచ్పీసీఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం ఘటనపై కలెక్టర్కు నివేదిక అందింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆర్డీవో కిశోర్ కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. పైప్లైన్ల నాణ్యతను గుర్తించడంలో విఫలమైనట్లు విచారణలో వెల్లడైంది. పైప్లైన్లకు నాలుగేళ్లకోసారి చేపట్టే పరీక్ష 2012 తర్వాత చేయలేదని గుర్తించారు. అగ్నిప్రమాదాల నివారణ షెడ్యూల్ పాటించలేదని విచారణలో గుర్తించారు.
హెచ్పీసీఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం ఘటనపై కలెక్టర్కు నివేదిక
హెచ్పీసీఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం ఘటనపై కలెక్టర్కు నివేదిక అందింది. పైప్లైన్లకు నాలుగేళ్లకోసారి చేపట్టే పరీక్ష 2012 తర్వాత చేయలేదని గుర్తించారు. పైప్లైన్ల నాణ్యతను గుర్తించడంలో విఫలమైనట్లు విచారణలో వెల్లడైంది.
![హెచ్పీసీఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం ఘటనపై కలెక్టర్కు నివేదిక హెచ్పీసీఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం ఘటనపై కలెక్టర్కు నివేదిక](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12087160-431-12087160-1623333170736.jpg?imwidth=3840)
హెచ్పీసీఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం ఘటనపై కలెక్టర్కు నివేదిక
విశాఖలోని హెచ్పీసీఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం ఘటనపై కలెక్టర్కు నివేదిక అందింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆర్డీవో కిశోర్ కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. పైప్లైన్ల నాణ్యతను గుర్తించడంలో విఫలమైనట్లు విచారణలో వెల్లడైంది. పైప్లైన్లకు నాలుగేళ్లకోసారి చేపట్టే పరీక్ష 2012 తర్వాత చేయలేదని గుర్తించారు. అగ్నిప్రమాదాల నివారణ షెడ్యూల్ పాటించలేదని విచారణలో గుర్తించారు.
ఇదీ చదవండీ... బంగారు, వెండి ఆభరణాల చోరీకి పాల్పడుతున్న నలుగురి అరెస్టు