ETV Bharat / city

కరోనా నేపథ్యంలో పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్​ రద్దు

author img

By

Published : Jul 7, 2020, 2:58 PM IST

విశాఖలో కొవిడ్​ కేసులు పెరుగుతున్న కారణంగా పెంపుడు జంతువులకు టీకా వేసే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పశువైద్య శాఖ అధికారులు తెలిపారు. ఫలితంగా ఆసుపత్రికి పెంపుడు జంతువులు తీసుకువచ్చిన యజమానులు అక్కడ నుంచి వెళ్లారు.

no vaccine for pets in visakhapatnam due to corona virus
పెంపుడు జంతువులకు టీకా కార్యక్రమం రద్దు

కరోనా కారణంగా జంతువులకు వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని రద్దు చేశారు. పలువురు తమ పెంపుడు జంతువులకు టీకాలు వేయించేందుకు ఆసుపత్రికి తీసుకువచ్చారు. కానీ నగరంలో కొవిడ్​ వ్యాప్తి ఎక్కువ ఉన్నందున ఈ కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా పెంపుడు జంతువుల యజమానులు నిరాశతో అక్కడ నుంచి వెనుదిరిగారు.

కరోనా కారణంగా జంతువులకు వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని రద్దు చేశారు. పలువురు తమ పెంపుడు జంతువులకు టీకాలు వేయించేందుకు ఆసుపత్రికి తీసుకువచ్చారు. కానీ నగరంలో కొవిడ్​ వ్యాప్తి ఎక్కువ ఉన్నందున ఈ కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా పెంపుడు జంతువుల యజమానులు నిరాశతో అక్కడ నుంచి వెనుదిరిగారు.

ఇదీ చదవండి : పెంపుడు కుక్కలకు వారం రోజులు ఉచితంగా టీకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.