ETV Bharat / city

పాటతో ప్రజలను చైతన్యపరిచిన వ్యక్తి 'వంగపండు': మంత్రి అవంతి

ప్రజాగాయకుడు వంగపండు మృతి విచారకరమని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. తన పాటతో ప్రజలను ఎంతో చైతన్యపరిచారని గుర్తు చేశారు.

author img

By

Published : Aug 4, 2020, 11:40 PM IST

vangapandu prasad rao
vangapandu prasad rao

ప్రజాగాయకుడు వంగపండుతో తన పాటతో ప్రజలను నిత్యం చైతన్యపరిచారని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ వీఎంఆర్డీఏ ప్రాంగణంలో వంగపండు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అవంతి... ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. జానపదంతో బలహీనవర్గాలు, దళితులు, గిరిజనుల గొంతుకను వినిపించారని అన్నారు.

ఇదీ చదవండి

ప్రజాగాయకుడు వంగపండుతో తన పాటతో ప్రజలను నిత్యం చైతన్యపరిచారని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ వీఎంఆర్డీఏ ప్రాంగణంలో వంగపండు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అవంతి... ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. జానపదంతో బలహీనవర్గాలు, దళితులు, గిరిజనుల గొంతుకను వినిపించారని అన్నారు.

ఇదీ చదవండి

జన నాట్యమండలి మాటై, పాటై రగిలిన ప్రతిఘటనే 'వంగపండు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.