శ్రీరామ నవమి సందర్భంగా సూక్ష్మ కళాకారుడు పెన్సిల్ మెునపై.. శ్రీరాముని ధనస్సు, శ్రీరామ అని తెలుగులో అక్షరాలను చెక్కారు. విశాఖ జిల్లా మాడుగుల మండలం ఎం కోడూరుకు చెందిన గోపాల్.. చెక్కిన ఈ కళాఖండాన్ని చూసి పలువురు అభివనందిస్తున్నారు. పెన్సిల్ మెునపై ధనస్సు, శ్రీరామ అని చెక్కటానికి సుమారు 3 గంటల సమయం పట్టిందని గోపాల్ తెలిపారు.
ఇదీ చదవండి: ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రేనా?