భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య.. ఎల్లుండి విశాఖ వేదికగా వన్డే జరగనుంది. 3 వన్డేల సిరీస్లో రెండోదైన ఈ మ్యాచ్లో తలపడేందుకు.. ఇరు జట్లు చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నాయి. అక్కడి నుంచి ఆటగాళ్లు రోడ్డు మార్గాన నోవాటెల్ హోటల్కు వెళ్లారు.విశాఖలో భారత్- విండీస్ జట్లుఇదీ చదవండి'ఉజ్జయిని' టూ 'శబరిమల'.. అయ్యప్ప భక్తుడి పాదయాత్ర