విశాఖ జిల్లాలోని హెచ్పీసీఎల్ అగ్నిప్రమాదం తర్వాత సీడీయూ 3వ యూనిట్ షట్డౌన్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి భద్రతా, సాంకేతిక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. మంబయి బృందం వచ్చి అధ్యయనం చేశాకే 3వ యూనిట్ తెరిచే అవకాశం ఉంది. మిగిలిన యూనిట్లలో నిన్నటి నుంచే కార్యకలాపాలకు అంతరాయం లేదని హెచ్పీసీఎల్ ప్రకటించింది.
హెచ్పీసీఎల్ ఘటనపై ఉన్నత స్థాయి భద్రతా విచారణ బృందం ఏర్పాటు
విశాఖ హెచ్పీసీఎల్ అగ్నిప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి భద్రతా విచారణ బృందం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే మూడో యూనిట్ తెరిచే అవకాశం ఉంది.
![హెచ్పీసీఎల్ ఘటనపై ఉన్నత స్థాయి భద్రతా విచారణ బృందం ఏర్పాటు HPCL incident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11901066-558-11901066-1622002922448.jpg?imwidth=3840)
హెచ్పీసీఎల్ ఘటన
విశాఖ జిల్లాలోని హెచ్పీసీఎల్ అగ్నిప్రమాదం తర్వాత సీడీయూ 3వ యూనిట్ షట్డౌన్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి భద్రతా, సాంకేతిక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. మంబయి బృందం వచ్చి అధ్యయనం చేశాకే 3వ యూనిట్ తెరిచే అవకాశం ఉంది. మిగిలిన యూనిట్లలో నిన్నటి నుంచే కార్యకలాపాలకు అంతరాయం లేదని హెచ్పీసీఎల్ ప్రకటించింది.
ఇదీ చదవండి:
విశాఖ హెచ్పీసీఎల్లో భారీ అగ్ని ప్రమాదం.. 3వ యూనిట్లో చెలరేగిన మంటలు