ETV Bharat / city

హెచ్‌పీసీఎల్‌ ఘటనపై ఉన్నత స్థాయి భద్రతా విచారణ బృందం ఏర్పాటు

author img

By

Published : May 26, 2021, 10:14 AM IST

విశాఖ హెచ్‌పీసీఎల్‌ అగ్నిప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి భద్రతా విచారణ బృందం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే మూడో యూనిట్ తెరిచే అవకాశం ఉంది.

HPCL incident
హెచ్‌పీసీఎల్‌ ఘటన

విశాఖ జిల్లాలోని హెచ్‌పీసీఎల్‌ అగ్నిప్రమాదం తర్వాత సీడీయూ 3వ యూనిట్‌ షట్‌డౌన్‌ చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి భద్రతా, సాంకేతిక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. మంబయి బృందం వచ్చి అధ్యయనం చేశాకే 3వ యూనిట్ తెరిచే అవకాశం ఉంది. మిగిలిన యూనిట్లలో నిన్నటి నుంచే కార్యకలాపాలకు అంతరాయం లేదని హెచ్​పీసీఎల్ ప్రకటించింది.

విశాఖ జిల్లాలోని హెచ్‌పీసీఎల్‌ అగ్నిప్రమాదం తర్వాత సీడీయూ 3వ యూనిట్‌ షట్‌డౌన్‌ చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి భద్రతా, సాంకేతిక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. మంబయి బృందం వచ్చి అధ్యయనం చేశాకే 3వ యూనిట్ తెరిచే అవకాశం ఉంది. మిగిలిన యూనిట్లలో నిన్నటి నుంచే కార్యకలాపాలకు అంతరాయం లేదని హెచ్​పీసీఎల్ ప్రకటించింది.

ఇదీ చదవండి:

విశాఖ హెచ్‌పీసీఎల్​లో భారీ అగ్ని ప్రమాదం.. 3వ యూనిట్‌లో చెలరేగిన మంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.