సింహాద్రి అప్పన్నను సినీ నటులు మంచు విష్ణు, నవదీప్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని అనంతరం స్వామిని దర్శించుకున్నారు. మోసగాళ్లు చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా విశాఖ వచ్చిన ఈ యువ హీరోలు.. శ్రీవరాహలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చారు.
ఇదీ చదవండి: