నిరుద్యోగ యువతను కొన్ని ప్లేస్మెంట్ ఏజెన్సీలు మోసం చేస్తున్నాయని ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ప్రతినిధులు వెల్లడించారు. కొవిడ్ కష్ట కాలంలో పరిస్థితులే అదనుగా.. యువతకు గాలం వేస్తున్నారని చెప్పారు. కాకినాడ, విశాఖ నగరాల్లో వివిధ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు అంటూ.. నకిలీ ఆఫర్ లెటర్లను సైతం సదరు ప్లేస్మెంట్ సంస్థలు ఇచ్చాయని.. ఇలాంటి విషయాల్లో అప్రమత్తత అవసరమని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: నదీ జలాల వివాదం: నేడు అపెక్స్ కౌన్సిల్ కీలక సమావేశం