ETV Bharat / city

అమెరికాలో నల్ల జాతీయులకు సంఘీభావంగా.. విశాఖలో సీఐటీయూ నిరసన

author img

By

Published : Jun 24, 2020, 6:16 PM IST

అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్​పై జరిగిన ఘాతకానికి వ్యతిరేకంగా విశాఖలో సీఐటీయూ నాయకులు తమ నిరసన తెలపారు. అమెరికాలో నల్లజాతీయులకు రక్షణ కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు డిమాండ్​ చేశారు.

citu protest in visakhapatnam against racism shown by american police over floyd
విశాఖలో సీఐటీయా నిరసన

అమెరికా జాతి అహంకార దాడులకు వ్యతిరేకంగా వరల్డ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ట్రేడ్​ యూనియన్​ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అమెరికా జాతి అహంకార దాడులు ఆపాలని, నల్ల జాతీయులకు రక్షణ కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు డిమాండ్ చేశారు. ఈ రకమైన చర్యలకు వ్యతిరేకంగా అమెరికాలో ప్రజా పోరాటాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

అమెరికా జాతి అహంకార దాడులకు వ్యతిరేకంగా వరల్డ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ట్రేడ్​ యూనియన్​ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అమెరికా జాతి అహంకార దాడులు ఆపాలని, నల్ల జాతీయులకు రక్షణ కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు డిమాండ్ చేశారు. ఈ రకమైన చర్యలకు వ్యతిరేకంగా అమెరికాలో ప్రజా పోరాటాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : జార్జి ఫ్లాయిడ్​ హత్యను ఖండిస్తూ అద్దంకిలో సీఐటీయూ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.