ETV Bharat / city

Kambampati Haribabu: 'గవర్నర్ అయినా విశాఖతో అనుబంధం కొనసాగుతుంది' - kampampati haribabu giving thanks

మిజోరం (Mizoram) గవర్నర్ (governor)​గా భాజపా నేత కంభంపాటి హరిబాబు(Kambampati haribabu) నియమితులయ్యారు. ఈ నియామకం పై హర్షం వ్యక్తం చేసిన హరిబాబు... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

BJP leader kampampati haribabu
BJP leader kampampati haribabu
author img

By

Published : Jul 6, 2021, 4:05 PM IST

Updated : Jul 6, 2021, 5:11 PM IST

BJP leader kampampati haribabu

మిజోరం గవర్నర్‌గా నియమించినందుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి భాజపా నేత కంభంపాటి హరిబాబు కృతజ్ఞతలు తెలిపారు. మిజోరంలో పరిస్థితులను అవగతం చేసుకుని ఆ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తాను ఇక ముందు గవర్నర్ ను అయినా విశాఖతో.. అనుబంధం కొనసాగుతుందని ఈటీవీ భారత్ ముఖాముఖిలో చెప్పారు.

BJP leader kampampati haribabu

మిజోరం గవర్నర్‌గా నియమించినందుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి భాజపా నేత కంభంపాటి హరిబాబు కృతజ్ఞతలు తెలిపారు. మిజోరంలో పరిస్థితులను అవగతం చేసుకుని ఆ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తాను ఇక ముందు గవర్నర్ ను అయినా విశాఖతో.. అనుబంధం కొనసాగుతుందని ఈటీవీ భారత్ ముఖాముఖిలో చెప్పారు.

ఇదీ చదవండి:

ADIMULAPU SURESH: మంత్రి సురేశ్ అనంత పర్యటన.. అడ్డగింతకు విద్యార్థినేతల యత్నం

Last Updated : Jul 6, 2021, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.