ETV Bharat / city

వైద్యుల నిర్లక్ష్యంతోనే.. పాప చనిపోయిందంటూ ఆందోళన - baby death in vishakha parents protest infront of anupama surgical and childerns hosp

ఓ ప్రైవేట్ పిల్లల హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పాప చనిపోయిందంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేసిన ఘటన విశాఖలో జరిగింది.

వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందంటూ ఆందోళ
author img

By

Published : Oct 13, 2019, 11:36 PM IST

వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందంటూ ఆందోళ

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పాప చనిపోయిందంటూ విశాఖలో బంధువులు ఆందోళన చేపట్టారు. ద్వారకనగర్​లోని ఓ ప్రైవేట్ పిల్లల ఆసుపత్రిలో 5 రోజుల క్రితం భవిష్య అనే ఏడాదిన్నర వయస్సున్న పాపను గుండెలో కపం పట్టిందని తండ్రి అనిల్ కుమార్ చేర్పించారు. ఇవాళ ఉదయం హాస్పిటల్ సిబ్బంది ఇంజక్షన్ వేసిన అనంతరం పాపకు శ్వాస అందకపోవడంతో కేజీహెచ్​కు తరలించాలని వారు సూచించారని పాప తండ్రి అనిల్ తెలిపారు. అక్కడకు తీసుకువెళ్లగా పాప చనిపోయిందని చెప్పగా... వారంతా ఆగ్రహంతో తిరిగి పిల్లల హాస్పిటల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని, హాస్పిటల్​ను సీజ్ చేయాలని పాప తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి-బస్సు ప్రమాదంలో.. కియా సంస్థ ఉద్యోగినులకు గాయాలు

వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందంటూ ఆందోళ

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పాప చనిపోయిందంటూ విశాఖలో బంధువులు ఆందోళన చేపట్టారు. ద్వారకనగర్​లోని ఓ ప్రైవేట్ పిల్లల ఆసుపత్రిలో 5 రోజుల క్రితం భవిష్య అనే ఏడాదిన్నర వయస్సున్న పాపను గుండెలో కపం పట్టిందని తండ్రి అనిల్ కుమార్ చేర్పించారు. ఇవాళ ఉదయం హాస్పిటల్ సిబ్బంది ఇంజక్షన్ వేసిన అనంతరం పాపకు శ్వాస అందకపోవడంతో కేజీహెచ్​కు తరలించాలని వారు సూచించారని పాప తండ్రి అనిల్ తెలిపారు. అక్కడకు తీసుకువెళ్లగా పాప చనిపోయిందని చెప్పగా... వారంతా ఆగ్రహంతో తిరిగి పిల్లల హాస్పిటల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని, హాస్పిటల్​ను సీజ్ చేయాలని పాప తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి-బస్సు ప్రమాదంలో.. కియా సంస్థ ఉద్యోగినులకు గాయాలు

Ap_Vsp_04_13_Baby_Death_Hospital_Godava_Ab_AP10083 Contributor :K.kiran Camera: K.Srinivasarao Center : Visakhapatnam 8008013325 ( ) హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ పాప చనిపోయిందంటూ విశాఖలో బంధువులు ఆందోళన చేపట్టారు. ద్వారాకనగర్ లోని అనుపమ సర్జికల్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ లో 5 రోజుల క్రితం భవిష్య అనే ఏడాదిన్నర వయస్సున్న పాపను గుండెలో కపం పట్టిందని తండ్రి అనిల్ కుమార్ చేర్పించారు. ఇవాళ ఉదయం హాస్పిటల్ సిబ్బంది ఇంజక్షన్ వేసిన అనంతరం పాపకు శ్వాస అందకపోవడంతో కేజీహెచ్ కు తరలించాలని వారు సూచించారని పాప తండ్రి అనిల్ తెలిపారు. అక్కడకు తీసుకువెళ్లగా పాపా చనిపోయిందని చెప్పడంతో వారంతా ఆగ్రహంతో ద్వారాకనగర్ లోని అనుపమ హాస్పిటల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలని, హాస్పిటల్ ను సీజ్ చేయాలని పాప తల్లిదండ్రులు, బంధువులు కోరారు. బైట్స్: పాప తల్లిదండ్రులు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.