ETV Bharat / city

ఆంధ్ర విశ్వవిద్యాలయం చేతికి ఏపీ సెట్​

ఏపీ సెట్​ నిర్వహణ బాధ్యతలు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి యూజీసీ అప్పగించింది. మరో మూడేళ్ల పాటు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు తెలిపారు.

author img

By

Published : Jul 13, 2019, 7:46 PM IST

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఏపీ సెట్​ నిర్వహణ బాధ్యతలు
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఏపీ సెట్​ నిర్వహణ బాధ్యతలు

ఏపీ సెట్ నిర్వహణ బాధ్యతలను మరో మూడేళ్ల పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి యూజీసీ అప్పగించింది. జాతీయ స్ధాయిలో నెట్, రాష్ట్ర స్ధాయిలో ఏపీ సెట్​లలో ఏదో ఒక పరీక్షను విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక నియామకాల కోసం దరఖాస్తు చేసేందుకు తప్పనిసరిగా ఉత్తీర్ణులు అయి ఉండాలన్న నిబంధనతో ఈ పరీక్షకు ప్రాధాన్యం ఉంటుందని ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు వెల్లడించారు.

సెప్టెంబరు 12 లోపు అపరాధ రుసుం లేకుండా..

ఆగస్టు ఐదు నుంచి ఆన్ లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని, అపరాధ రుసుం లేకుండా సెప్టెంబర్ 12 వరకు దరఖాస్తుల స్వీకరిస్తామని తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ తరువాత ఐదువేల అపరాధ రుసుంతో దరఖాస్తు స్వీకరణకు తుది గడువు ఉందన్నారు. అక్టోబర్ 20 నుంచి ఎపీ సెట్ పరీక్షలు నిర్వహణ ఉంటుందన్నారు.

ఇదీ చదవండి :

కార్పొరేట్ సామాజిక బాధ్యతను విస్తరించండి

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఏపీ సెట్​ నిర్వహణ బాధ్యతలు

ఏపీ సెట్ నిర్వహణ బాధ్యతలను మరో మూడేళ్ల పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి యూజీసీ అప్పగించింది. జాతీయ స్ధాయిలో నెట్, రాష్ట్ర స్ధాయిలో ఏపీ సెట్​లలో ఏదో ఒక పరీక్షను విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక నియామకాల కోసం దరఖాస్తు చేసేందుకు తప్పనిసరిగా ఉత్తీర్ణులు అయి ఉండాలన్న నిబంధనతో ఈ పరీక్షకు ప్రాధాన్యం ఉంటుందని ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు వెల్లడించారు.

సెప్టెంబరు 12 లోపు అపరాధ రుసుం లేకుండా..

ఆగస్టు ఐదు నుంచి ఆన్ లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని, అపరాధ రుసుం లేకుండా సెప్టెంబర్ 12 వరకు దరఖాస్తుల స్వీకరిస్తామని తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ తరువాత ఐదువేల అపరాధ రుసుంతో దరఖాస్తు స్వీకరణకు తుది గడువు ఉందన్నారు. అక్టోబర్ 20 నుంచి ఎపీ సెట్ పరీక్షలు నిర్వహణ ఉంటుందన్నారు.

ఇదీ చదవండి :

కార్పొరేట్ సామాజిక బాధ్యతను విస్తరించండి

Intro:వైయస్ రాజశేఖర్ రెడ్డి e 70 వ జయంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులకు కుటుంబ సభ్యులు రాజశేఖర్రెడ్డి ధరించిన వస్త్రాలను బహుమానంగా అందించారు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల పరిధిలో రాజశేఖర్ రెడ్డి హయాంలో అభిమానులుగా ఉన్న కొద్ది మంది వ్యక్తులను గుర్తించి ఆయన గుర్తుగా ఈ కథలు దుస్తులను పంపించారు అరకులోయ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎంపిపి వైయస్సార్ ర్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ శెట్టి గంగాధర స్వామికి ఖద్దరు దుస్తులు బహుమతిగా పంపించారు


Body:ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పాదయాత్రలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాజశేఖర్ రెడ్డి తో కలిసి పర్యటించాలని ఆయన గుర్తుగా గద్దర్ దుస్తులను తనకు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు రాజశేఖరరెడ్డి కుటుంబానికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తూ వైఎస్సార్ కుటుంబానికి నమ్మిన బంటు ఉంటానని అన్నారు


Conclusion:రాజశేఖర్ రెడ్డి ఇ గుర్తుగా పంపించిన దుస్తులు ఎంతో అపురూపంగా దాచుకున్న ని ఆయన అన్నారు రు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.