ETV Bharat / city

గుణదల మేరీ మాత ఆలయంలో నవదిన ప్రార్థనలు ప్రారంభం - గుణదల మేరీ మాత నవదిన ప్రార్థనలు న్యూస్

ప్రసిద్ధిగాంచిన విజయవాడ గుణదల మేరీ మాత ఆలయంలో నవదిన ప్రార్థనలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

gunudhala meri matha nava dina prayers
గుణదల మేరీ మాత ఆలయంలో నవదిన ప్రార్థనలు ప్రారంభం
author img

By

Published : Feb 1, 2021, 10:01 AM IST

Updated : Feb 1, 2021, 10:18 AM IST

విజయవాడ గుణదల మేరిమాత ఆలయంలో నవదిన ప్రార్థనలు మెుదలయ్యాయి. ఈ సందర్భంగా మదర్ థెరిస్సా నూతన విగ్రహాన్ని... గుణదల మేరీ మాత పీఠాధిపతి బిషప్ రెవరెండ్ ఫాదర్ తెలగతోటి జోసఫ్ రాజారావు ఆవిష్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మేరీ మాత పతాకాన్ని ఎగరవేశారు.

తొమ్మిది రోజుల గుణదల మేరీ మాత తిరునాళ్లను లాంఛనంగా ప్రారంభించారు. సమిష్టి దివ్య బలిపూజ, సమిష్టి ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెతోలికా పీఠం మోన్సిగ్నోర్ ఫార్ మువ్వల ప్రసాద్, పలువురు పీఠాధిపుతులు పాల్గొన్నారు.

విజయవాడ గుణదల మేరిమాత ఆలయంలో నవదిన ప్రార్థనలు మెుదలయ్యాయి. ఈ సందర్భంగా మదర్ థెరిస్సా నూతన విగ్రహాన్ని... గుణదల మేరీ మాత పీఠాధిపతి బిషప్ రెవరెండ్ ఫాదర్ తెలగతోటి జోసఫ్ రాజారావు ఆవిష్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మేరీ మాత పతాకాన్ని ఎగరవేశారు.

తొమ్మిది రోజుల గుణదల మేరీ మాత తిరునాళ్లను లాంఛనంగా ప్రారంభించారు. సమిష్టి దివ్య బలిపూజ, సమిష్టి ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెతోలికా పీఠం మోన్సిగ్నోర్ ఫార్ మువ్వల ప్రసాద్, పలువురు పీఠాధిపుతులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

సర్పంచి స్థానానికి పారిశుద్ధ్య కార్మికురాలు నామినేషన్‌

Last Updated : Feb 1, 2021, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.