రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇనాంగూడ వద్ద హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనివల్ల పలు కార్లు నీట మునిగాయి. రోడ్లుకు ఇరువైపులా పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
దీనివల్ల జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
ఇవీచూడండి: