ETV Bharat / city

దుర్గమ్మకు సారె సమర్పించిన ఆలయ వైదిక కమిటీ - vijayawada latest news

విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఆలయ వైదిక కమిటీ సభ్యులు, అర్చక సిబ్బంది తదితరులు అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. వీరికి ఆలయ ఈవో సురేష్​ బాబు స్వాగతం పలికారు.

Breaking News
author img

By

Published : Jul 20, 2020, 12:47 PM IST

విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆలయ వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు, అర్చక సిబ్బంది, వాయిద్యకారులు కనకదుర్గ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివ ప్రసాద్​ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్​ బాబు వీరికి స్వాగతం పలికారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. కరోనా మహమ్మారి వైదొలగి... లోకమంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్ధిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు.

విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆలయ వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు, అర్చక సిబ్బంది, వాయిద్యకారులు కనకదుర్గ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివ ప్రసాద్​ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్​ బాబు వీరికి స్వాగతం పలికారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. కరోనా మహమ్మారి వైదొలగి... లోకమంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్ధిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు.

ఇదీ చదవండి :

శాకాంబరి దేవిగా దర్శనమిచ్చిన శ్రీ లంకమ్మ అమ్మవారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.