- కేంద్రానికి జగన్ లేఖ
కువైట్లో చిక్కుకున్న వలస కార్మికులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు విమానాలు ఏర్పాటు చేయాలని.. కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- పోతిరెడ్డిపాడుపై కేంద్ర మంత్రి స్పందన
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖపై కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందించారు. పోతిరెడ్డిపాడుపై ఏపీ జీవో వల్ల కలిగే నష్టాన్ని వివరిస్తూ బండి సంజయ్ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ముగ్గురు మృతి
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రంలో విషాదం చోటు చేసుకుంది. చింతలచెరువులో దుస్తులు ఉతికేందుకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- అత్తను చంపేశాడు
భార్యను కాపురానికి పంపనందుకు అత్తను చంపాడో అల్లుడు. నెల్లూరు జిల్లా ఎస్.పేట మండలం చౌటభీమవరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- రూ.3 లక్షల కోట్ల రుణాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ అభియాన్ వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ఆర్థిక వ్యవస్థకు ఊతం
ఆత్మ నిర్భర భారత్ అభియాన్లో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలు.. ఆర్థిక వ్యవస్థకు ఊతమందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- రూ.97వేల కోట్ల ఆదాయం నష్టం
దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో 21 రాష్ట్రాలు ఏప్రిల్ నెలలో మొత్తం రూ.97,100 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు ఇండియా రేటింగ్ నివేదించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- రేపే నిఖిల్-పల్లవిల వివాహం!
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ పెళ్లి రేపు (మే 14న) జరగనున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తక్కువ మంది అతిథులతో హైదరాబాద్లోనే ఈ వేడుక జరగబోతుందట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- కారులో షికారుకెళ్లిన వార్నర్!
ఇటీవల కొన్ని తెలుగు పాటలు, డైలాగ్లతో అమితంగా ఆకట్టుకున్న ఆస్ట్రేలియన్ బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ మరోసారి తన టిక్టాక్ వీడియోను షేర్ చేశాడు. కారు రేసులో ఎవరు గెలుస్తున్నారో చూడండంటూ పోస్ట్ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..