ETV Bharat / city

పోలీసు శాఖకు తెదేపా నేత కాట్రగడ్డ విరాళం

author img

By

Published : May 5, 2020, 7:08 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయటంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు తెలుగుదేశం సీనియర్ నేత కాట్రగడ్డ బాబు లక్ష రూపాయల విరాళం అందించారు.

vijayawada
పోలీసు శాఖకు తెదేపా నేత కాట్రగడ్డ విరాళం

కరోనా వైరస్ బారిన పడుతున్న పోలీసు కుటుంబాలను ఆదుకోవాలంటూ తెదేపా నేత కాట్రగడ్డ బాబు విరాళం ప్రకటించారు. లక్ష రూపాయలను పోలీసు శాఖకు అందించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డీసీపీ మేరీ ప్రశాంతికి చెక్కును అందజేశారు.

కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలను కాపాడే యోధులుగా పోలీసులు పని చేస్తున్నందున తనవంతు బాద్యతగా వారికి ఆర్ధిక సాయం చేసినట్లు బాబు తెలిపారు. విజయవాడ నగర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు అందరూ పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కోరారు. కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కరోనా వైరస్ బారిన పడుతున్న పోలీసు కుటుంబాలను ఆదుకోవాలంటూ తెదేపా నేత కాట్రగడ్డ బాబు విరాళం ప్రకటించారు. లక్ష రూపాయలను పోలీసు శాఖకు అందించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డీసీపీ మేరీ ప్రశాంతికి చెక్కును అందజేశారు.

కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలను కాపాడే యోధులుగా పోలీసులు పని చేస్తున్నందున తనవంతు బాద్యతగా వారికి ఆర్ధిక సాయం చేసినట్లు బాబు తెలిపారు. విజయవాడ నగర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు అందరూ పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కోరారు. కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

ప్రధాన వార్తలు@5PM

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.