ETV Bharat / city

'సీఎం జగన్‌, మంత్రి కొడాలి నాని.. రాష్ట్రాన్ని జూదానికి కేంద్రంగా మార్చారు'

author img

By

Published : Jan 29, 2022, 2:44 PM IST

ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి కొడాలి నాని.. రాష్ట్రాన్ని జూదానికి కేంద్రంగా మార్చారని.. తెలుగుదేశం నేత దేవినేని ఉమ విమర్శించారు. క్యాసినో ముడుపులు చేరినందునే.. సీఎం మౌనం వహిస్తున్నారని ఆరోపించారు.

దేవినేని ఉమ
దేవినేని ఉమ

ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి కొడాలి నాని.. రాష్ట్రాన్ని జూదానికి కేంద్రంగా మార్చారని.. తెలుగుదేశం నేత దేవినేని ఉమ విమర్శించారు. క్యాసినో ముడుపులు చేరినందునే.. సీఎం మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. గుడివాడలో జరిగింది ట్రయలేనని.. వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా క్యాసినోలను విస్తరించేందుకు సన్నద్ధమయ్యారని.. ఆరోపణలు చేశారు. క్యాసినో భాగోతంలో 500 కోట్లు ముఖ్యమంత్రి భవనానికి చేరాయని విమర్శించారు.

ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి కొడాలి నాని.. రాష్ట్రాన్ని జూదానికి కేంద్రంగా మార్చారని.. తెలుగుదేశం నేత దేవినేని ఉమ విమర్శించారు. క్యాసినో ముడుపులు చేరినందునే.. సీఎం మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. గుడివాడలో జరిగింది ట్రయలేనని.. వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా క్యాసినోలను విస్తరించేందుకు సన్నద్ధమయ్యారని.. ఆరోపణలు చేశారు. క్యాసినో భాగోతంలో 500 కోట్లు ముఖ్యమంత్రి భవనానికి చేరాయని విమర్శించారు.

ఇదీ చదవండి: Tirumala Darshan Tickets: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుద‌ల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.