ETV Bharat / city

SEB RAIDS: రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఈబీ దాడులు.. 253 మంది అరెస్టు - క్రైమ్ వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఈబీ అధికారులు నాటుసారా కేెంద్రాలపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 5,571 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు.

SEB RAIDS
SEB RAIDS
author img

By

Published : Sep 16, 2021, 9:35 PM IST

రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా విక్రయం, తయారీ కేంద్రాలపై ఎస్‌ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. మెుత్తం 736 ప్రాంతాల్లో.. 495 బృందాలు ఒకేసారి దాడి చేపట్టాయి.

ఈ దాడుల్లో ఎస్ఈబీ అధికారులు 449 కేసులు నమోదు చేసి.. 253 మందిని అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 5,571 లీటర్ల నాటుసారా ధ్వంసం చేయగా.., 32 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా విక్రయం, తయారీ కేంద్రాలపై ఎస్‌ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. మెుత్తం 736 ప్రాంతాల్లో.. 495 బృందాలు ఒకేసారి దాడి చేపట్టాయి.

ఈ దాడుల్లో ఎస్ఈబీ అధికారులు 449 కేసులు నమోదు చేసి.. 253 మందిని అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 5,571 లీటర్ల నాటుసారా ధ్వంసం చేయగా.., 32 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

Rayalaseema Lift Irrigation: 'ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందా ?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.