ETV Bharat / city

కౌంటర్​ తెరవకముందే... రాయితీ ఉల్లి కోసం జనం బారులు

author img

By

Published : Dec 9, 2019, 3:02 PM IST

విజయవాడలో రాయితీ ఉల్లిపాయల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. భవానీపురం రైతు బజార్‌లో ఉదయం ఏడు గంటలకు ప్రత్యేక కౌంటర్ తెరవనుండగా అంతకు ముందు నుంచే జనం భారీగా క్యూ కట్టారు. అందరికీ రాయితీ ఉల్లి అందేలా చూస్తామని నిర్వాహకులు తెలిపారు. మరికొన్ని ఉల్లి కేంద్రాలను ఏర్పాటు చేయాలని వినియోగదారులు కోరారు.

queue lines for onions at nelore
విజయవాడలో ఉల్లి కోసం క్యూలైన్లు
విజయవాడలో ఉల్లి కోసం క్యూలైన్లు

విజయవాడలో ఉల్లి కోసం క్యూలైన్లు

ఇదీ చదవండి:

12 ఏళ్ల తర్వాత.. ఇంటికి చేరిన కన్నప్రేమ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.