ETV Bharat / city

Fuel: భగ్గుమన్న ఇంధన ధరలు.. రాష్ట్రంలో లీటరు ప్రీమియం పెట్రోల్ రూ.107.15 - ఆంధ్రప్రదేశ్​లో పెట్రోలు ధరల పెరుగుదల

రాష్ట్రంలో మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. రాష్ట్రంలో లీటరు ప్రీమియం పెట్రోల్ ధర రూ.రూ.107.15కు చేరింది.

petrol
రాష్ట్రంలో పెరిగిన చమురు ధరలు
author img

By

Published : Jun 22, 2021, 10:40 AM IST

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఓ వైపు కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు.. చమురు ధరలు మరింత భారంగా మారాయి. లీటర్‌ పెట్రోల్‌పై 28పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగాయి.

గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.70, డీజిల్‌ రూ.97.94 ఉండగా.. లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.107.15గా ఉంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.50, డీజిల్‌ రూ.97.74, లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.106.95కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ రూ.101.33, డీజిల్‌ 96.17కు చేరింది.

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఓ వైపు కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు.. చమురు ధరలు మరింత భారంగా మారాయి. లీటర్‌ పెట్రోల్‌పై 28పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగాయి.

గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.70, డీజిల్‌ రూ.97.94 ఉండగా.. లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.107.15గా ఉంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.50, డీజిల్‌ రూ.97.74, లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.106.95కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ రూ.101.33, డీజిల్‌ 96.17కు చేరింది.

ఇదీ చదవండి:

Covid Deaths: వాస్తవాలకంటే తక్కువగా... లెక్కలేని మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.