ETV Bharat / city

పదోతరగతి విద్యార్థులకు ఇంటి వద్దే ఆన్​లైన్ క్లాసులు

author img

By

Published : Apr 7, 2020, 7:27 PM IST

Updated : Apr 8, 2020, 4:33 AM IST

పదోతరగతి విద్యార్థులకు ఇంటి వద్దే ఆన్​లైన్ క్లాసులు

19:11 April 07

పదోతరగతి విద్యార్థులకు ఇంటి వద్దే ఆన్​లైన్ క్లాసులు

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల శిక్షణ కోసం అధికారుల ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు సిద్ధమయ్యేలా ఇంటి వద్దే ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. రేపటి నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా రోజూ పాఠ్యాంశాల బోధన చేయనున్నారు.  డీడీ సప్తగిరి ఛానల్‌లో రోజూ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విద్యార్థులు ఫోన్ ద్వారా నిపుణులతో సందేహాలను అడిగి నివృత్తి చేసుకోవచ్చు.

ఇవీ చదవండి...'పాలు' తాగాడని కన్న కొడుకును చంపిన తండ్రి!

19:11 April 07

పదోతరగతి విద్యార్థులకు ఇంటి వద్దే ఆన్​లైన్ క్లాసులు

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల శిక్షణ కోసం అధికారుల ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు సిద్ధమయ్యేలా ఇంటి వద్దే ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. రేపటి నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా రోజూ పాఠ్యాంశాల బోధన చేయనున్నారు.  డీడీ సప్తగిరి ఛానల్‌లో రోజూ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విద్యార్థులు ఫోన్ ద్వారా నిపుణులతో సందేహాలను అడిగి నివృత్తి చేసుకోవచ్చు.

ఇవీ చదవండి...'పాలు' తాగాడని కన్న కొడుకును చంపిన తండ్రి!

Last Updated : Apr 8, 2020, 4:33 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.