- పేద దేశాలకు 50 కోట్ల టీకా డోసుల పంపిణీపై బైడెన్ ప్రకటన
- అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్తో మోదీ భేటీ
- 'మా' ఎన్నికలకు ప్యానల్ ప్రకటించనున్న మంచు విష్ణు
- విశాఖ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో వివిధ క్రీడా పోటీలు
- రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 646వ రోజుకు చేరిన రైతులు, మహిళల పోరాటం
- చిత్తూరు, కడప జిల్లాల్లో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పర్యటన
- విజయవాడ- ధర్మవరం ఎక్స్ప్రెస్ రైలు రద్దు చేసిన రైల్వే
- పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు అంకురార్పణగా పందిరాట
- కాణిపాక వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు
- శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయంలో విశేష పూజలు
- నటి శాలినీ పాండే పుట్టినరోజు
- ఐపీఎల్-14- ముంబయి ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్
నేటి ప్రధాన వార్తలు @ 23-09-21 - నేటి ప్రధాన వార్తలు @ 23-09-21
.

news today
- పేద దేశాలకు 50 కోట్ల టీకా డోసుల పంపిణీపై బైడెన్ ప్రకటన
- అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్తో మోదీ భేటీ
- 'మా' ఎన్నికలకు ప్యానల్ ప్రకటించనున్న మంచు విష్ణు
- విశాఖ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో వివిధ క్రీడా పోటీలు
- రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 646వ రోజుకు చేరిన రైతులు, మహిళల పోరాటం
- చిత్తూరు, కడప జిల్లాల్లో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పర్యటన
- విజయవాడ- ధర్మవరం ఎక్స్ప్రెస్ రైలు రద్దు చేసిన రైల్వే
- పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు అంకురార్పణగా పందిరాట
- కాణిపాక వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు
- శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయంలో విశేష పూజలు
- నటి శాలినీ పాండే పుట్టినరోజు
- ఐపీఎల్-14- ముంబయి ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్