ETV Bharat / city

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్​కు కరోనా పాజిటివ్

author img

By

Published : May 9, 2021, 4:25 PM IST

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్​ కరోనా బారిన పడ్డారు. ఇవాళ ఉదయం కరోనా పరీక్షలు చేసుకోగా.. వైరస్​ సోకినట్లు నిర్ధారణ అయింది.

minister-koppula-ishwar-admitted-to-yashoda-hospital-hyderabad
తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్​కు కరోనా పాజిటివ్

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్​ కరోనా బారిన పడ్డారు. వెంటనే హైదరాబాద్​ యశోద ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం కొప్పుల సతీమణి స్నేహలత, కుమార్తె నందినికి కొవిడ్​ సోకింది. దీంతో మంత్రి హోం క్వారంటైన్​లోకి వెళ్లారు. ఇవాళ ఉదయం కరోనా పరీక్షలు చేసుకోగా.. వైరస్​ సోకినట్లు నిర్ధారణ అయింది. తన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఫోన్లు చేయవద్దని మంత్రి చెప్పినట్లు ఆయన బంధువులు తెలిపారు.

ఇవీ చూడండి:

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్​ కరోనా బారిన పడ్డారు. వెంటనే హైదరాబాద్​ యశోద ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం కొప్పుల సతీమణి స్నేహలత, కుమార్తె నందినికి కొవిడ్​ సోకింది. దీంతో మంత్రి హోం క్వారంటైన్​లోకి వెళ్లారు. ఇవాళ ఉదయం కరోనా పరీక్షలు చేసుకోగా.. వైరస్​ సోకినట్లు నిర్ధారణ అయింది. తన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఫోన్లు చేయవద్దని మంత్రి చెప్పినట్లు ఆయన బంధువులు తెలిపారు.

ఇవీ చూడండి:

విశాఖలోని పూర్ణ మార్కెట్‌ ప్రాంతంలో అగ్ని ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.