పరిశ్రమలను తిరిగి ప్రారంభించేందుకు ఎన్ఓసీ తప్పనిసరి అని మంత్రి గౌతంరెడ్డి అన్నారు. పరిశ్రమల శాఖ రూపొందించిన 'రీస్టార్ట్' నిబంధనలపై ఆయన చర్చించారు. గ్రీన్జోన్లో పరిశ్రమలు తెరిచేందుకు తీసుకున్న చర్యలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పున:ప్రారంభమైన పరిశ్రమల్లో పని తీరుపై ఆరా తీశారు. పనులు సరిగా జరిగేందుకు తీసుకునే చర్యలపై మంత్రి సూచనలు చేశారు. తెరచుకోనున్న పరిశ్రమలకు ఎదురవుతున్న ఇబ్బందులపై గౌతంరెడ్డి చర్చించారు.
ఇదీ చదవండి: జులై 8న 27 లక్షల మందికి ఇళ్లపట్టాలు: సీఎం