ETV Bharat / city

కార్మికుల భద్రతకే మా ప్రాధాన్యం: గౌతంరెడ్డి

author img

By

Published : Apr 24, 2020, 3:44 PM IST

పరిశ్రమల్లో పని చేసే కార్మికుల భద్రతకే తమ ప్రాధాన్యమని మంత్రి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టి కార్మికుల రక్షణపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

minister gauthamreddy review on industries
minister gauthamreddy review on industries

పరిశ్రమలను తిరిగి ప్రారంభించేందుకు ఎన్​ఓసీ తప్పనిసరి అని మంత్రి గౌతంరెడ్డి అన్నారు. పరిశ్రమల శాఖ రూపొందించిన 'రీస్టార్ట్' నిబంధనలపై ఆయన చర్చించారు. గ్రీన్‌జోన్‌లో పరిశ్రమలు తెరిచేందుకు తీసుకున్న చర్యలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పున:ప్రారంభమైన పరిశ్రమల్లో పని తీరుపై ఆరా తీశారు. పనులు సరిగా జరిగేందుకు తీసుకునే చర్యలపై మంత్రి సూచనలు చేశారు. తెరచుకోనున్న పరిశ్రమలకు ఎదురవుతున్న ఇబ్బందులపై గౌతంరెడ్డి చర్చించారు.

పరిశ్రమలను తిరిగి ప్రారంభించేందుకు ఎన్​ఓసీ తప్పనిసరి అని మంత్రి గౌతంరెడ్డి అన్నారు. పరిశ్రమల శాఖ రూపొందించిన 'రీస్టార్ట్' నిబంధనలపై ఆయన చర్చించారు. గ్రీన్‌జోన్‌లో పరిశ్రమలు తెరిచేందుకు తీసుకున్న చర్యలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పున:ప్రారంభమైన పరిశ్రమల్లో పని తీరుపై ఆరా తీశారు. పనులు సరిగా జరిగేందుకు తీసుకునే చర్యలపై మంత్రి సూచనలు చేశారు. తెరచుకోనున్న పరిశ్రమలకు ఎదురవుతున్న ఇబ్బందులపై గౌతంరెడ్డి చర్చించారు.

ఇదీ చదవండి: జులై 8న 27 లక్షల మందికి ఇళ్లపట్టాలు: సీఎం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.