ETV Bharat / city

మూడ్రోజుల పర్యటనలో భాగంగా దిల్లీకి చేరుకున్న మంత్రి గౌతంరెడ్డి - దిల్లీకి వెళ్లిన గౌతంరెడ్డి న్యూస్

మూడ్రోజుల పర్యటనలో భాగంగా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి దిల్లీ చేరుకున్నారు. పలువురు కేంద్రమంత్రులు, కార్యదర్శులను ఆయన కలవనున్నారు.

minister gauthamreddy reached to delhi
minister gauthamreddy reached to delhi
author img

By

Published : Sep 9, 2020, 4:53 PM IST

మూడు రోజుల పర్యటనలో భాగంగా మంత్రి గౌతంరెడ్డి దిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో ఐటీడీసీ ఎండీ, ఎన్టీపీసీ సీఎండీ అధికారులతో భేటీ కానున్నారు. సెయిల్ సీఎండీ, బీహెచ్ఈఎల్ అధికారులతో సమావేశమవుతారు. ఈ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను మంత్రి గౌతంరెడ్డి కలవనున్నారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా మంత్రి గౌతంరెడ్డి దిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో ఐటీడీసీ ఎండీ, ఎన్టీపీసీ సీఎండీ అధికారులతో భేటీ కానున్నారు. సెయిల్ సీఎండీ, బీహెచ్ఈఎల్ అధికారులతో సమావేశమవుతారు. ఈ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను మంత్రి గౌతంరెడ్డి కలవనున్నారు.

ఇదీ చదవండి: వెళ్లగొట్టిన చోటే బంగ్లా కొన్న హీరో అక్షయ్ కుమార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.