ETV Bharat / city

పేదల ఖాతాల్లో 5 వేలు జమ చేయాలి: కేశినేని శ్వేత

author img

By

Published : Apr 4, 2020, 10:22 AM IST

పేదలను ఆదుకోవడానికి బ్యాంకు ఖాతాల్లో 5 వేల రూపాయలను జమ చేయాలని కేశినేని శ్వేత డిమాండ్ చేశారు. ఇంటి వద్దకే రేషన్ సరకులు పంపిణీ జరిగేలా చూడాలన్నారు.

kesineni swetha on corona
kesineni swetha on corona

కరోనా విపత్తుతో ప్రజలు అల్లాడిపోతున్నారని.. కేశినేని శ్వేత ఆవేదన వ్యక్తం చేశారు. పటమట రైతు బజార్​లో ఆమె పర్యటించారు. క్యూ లైన్​లో నిలుచున్న వారికి ఉచితంగా మాస్క్​లు పంపిణీ చేశారు. రోజు రోజుకి పెరిగిపోతున్న కరోనా కేసులకు భయబ్రాంతులకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కరోనా విపత్తుతో ప్రజలు అల్లాడిపోతున్నారని.. కేశినేని శ్వేత ఆవేదన వ్యక్తం చేశారు. పటమట రైతు బజార్​లో ఆమె పర్యటించారు. క్యూ లైన్​లో నిలుచున్న వారికి ఉచితంగా మాస్క్​లు పంపిణీ చేశారు. రోజు రోజుకి పెరిగిపోతున్న కరోనా కేసులకు భయబ్రాంతులకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా..పెరుగుతున్న కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.