ETV Bharat / city

పేదల ఖాతాల్లో 5 వేలు జమ చేయాలి: కేశినేని శ్వేత - kesineni nani daughter swetha news

పేదలను ఆదుకోవడానికి బ్యాంకు ఖాతాల్లో 5 వేల రూపాయలను జమ చేయాలని కేశినేని శ్వేత డిమాండ్ చేశారు. ఇంటి వద్దకే రేషన్ సరకులు పంపిణీ జరిగేలా చూడాలన్నారు.

kesineni swetha on corona
kesineni swetha on corona
author img

By

Published : Apr 4, 2020, 10:22 AM IST

కరోనా విపత్తుతో ప్రజలు అల్లాడిపోతున్నారని.. కేశినేని శ్వేత ఆవేదన వ్యక్తం చేశారు. పటమట రైతు బజార్​లో ఆమె పర్యటించారు. క్యూ లైన్​లో నిలుచున్న వారికి ఉచితంగా మాస్క్​లు పంపిణీ చేశారు. రోజు రోజుకి పెరిగిపోతున్న కరోనా కేసులకు భయబ్రాంతులకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కరోనా విపత్తుతో ప్రజలు అల్లాడిపోతున్నారని.. కేశినేని శ్వేత ఆవేదన వ్యక్తం చేశారు. పటమట రైతు బజార్​లో ఆమె పర్యటించారు. క్యూ లైన్​లో నిలుచున్న వారికి ఉచితంగా మాస్క్​లు పంపిణీ చేశారు. రోజు రోజుకి పెరిగిపోతున్న కరోనా కేసులకు భయబ్రాంతులకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా..పెరుగుతున్న కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.