ETV Bharat / city

కరోనా నివారణకు పూజలు.. పేదలకు అన్నదానం - mp kesineni nani daughter kesineni sweta

విజయవాడలోని పటమటలో పేదలకు ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత.. అన్నదానం చేశారు. కరోనాను నివారించాలని కోరుతూ పూజలు చేశారు.

Kesineni Sweta food Distribution in poor people at vijayawada
నిరుపేదలకు ఆహారం అందజేస్తున్న కేశినేని శ్వేత
author img

By

Published : Apr 26, 2020, 11:52 AM IST

కరోనా వ్యాప్తిని అరికట్టాలని కోరుతూ.. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గంగానమ్మ ఆలయంలో.. ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత పూజలు చేశారు. వైరస్​ను నియంత్రించాలంటే అంతా భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. పటమట ప్రాంతంలోని 700 పేద కుటుంబాలకు చికెన్ బిర్యానీ పంచిపెట్టారు. పనులు లేక ఇబ్బంది పడుతున్నవారికి అన్నదానం చేస్తున్నట్టు చెప్పారు.

ఇవీ చదవండి:

కరోనా వ్యాప్తిని అరికట్టాలని కోరుతూ.. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గంగానమ్మ ఆలయంలో.. ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత పూజలు చేశారు. వైరస్​ను నియంత్రించాలంటే అంతా భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. పటమట ప్రాంతంలోని 700 పేద కుటుంబాలకు చికెన్ బిర్యానీ పంచిపెట్టారు. పనులు లేక ఇబ్బంది పడుతున్నవారికి అన్నదానం చేస్తున్నట్టు చెప్పారు.

ఇవీ చదవండి:

వైద్య శాస్త్రంలో ఇదో మిరాకిల్‌..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.