ETV Bharat / city

కరోనా వైరస్​ రెండో దశకు చేరింది : చంద్రబాబు

author img

By

Published : Mar 29, 2020, 4:34 AM IST

Updated : Mar 29, 2020, 5:30 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సాంకేతికతను ఉపయోగించుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యనించారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన...దేశంలో, రాష్ట్రంలో కరోనా రెండో దశకు చేరుకుందన్నారు.

chandrababu taza
chandrababu taza

పార్టీ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తిపై నేతలతో చర్చించారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి రెండోదశకు చేరిందని చంద్రబాబు వ్యాఖ్యనించారు. కొన్ని దేశాల్లో సాంకేతికత సాయంతో కరోనాను కట్టడి చేశారని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న వివరాలు ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారి లెక్కల్లో తేడాలు ఉన్నాయన్నారు.

ఇదీచదవండి

పార్టీ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తిపై నేతలతో చర్చించారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి రెండోదశకు చేరిందని చంద్రబాబు వ్యాఖ్యనించారు. కొన్ని దేశాల్లో సాంకేతికత సాయంతో కరోనాను కట్టడి చేశారని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న వివరాలు ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారి లెక్కల్లో తేడాలు ఉన్నాయన్నారు.

ఇదీచదవండి

దేశంలో 900 దాటిన కరోనా కేసుల సంఖ్య

Last Updated : Mar 29, 2020, 5:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.