ETV Bharat / city

'శంషాబాద్ విమానాశ్రయంలో.. నో టచింగ్​ పాయింట్'

author img

By

Published : May 25, 2020, 8:13 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్​ ఎయిర్​ పోర్ట్​ నుంచి సోమవారం 38 విమానాల రాకపోకలు జరిగాయని సీఎస్​ సోమేశ్​ కుమార్​ వెల్లడించారు. సుమారు 3200 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్లారన్నారు. విమానాశ్రయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు.. టచింగ్​ పాయింట్లు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

శంషాబాద్​లో టచింగ్​ పాయింట్లు లేకుండా ఏర్పాట్లు: సీఎస్​
శంషాబాద్​లో టచింగ్​ పాయింట్లు లేకుండా ఏర్పాట్లు: సీఎస్​
శంషాబాద్​లో టచింగ్​ పాయింట్లు లేకుండా ఏర్పాట్లు: సీఎస్​

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా​ శంషాబాద్​ విమానాశ్రయం నుంచి సోమవారం 38 విమానాల రాకపోకలు జరిగాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ తెలిపారు. దాదాపు 3200 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్లారన్నారు. మంగళవారం నుంచి మరిన్ని విమానాలకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. విమానాశ్రయంలో ఏర్పాట్లు పరిశీలించామని పేర్కొన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారాని సీఎస్​ తెలిపారు.

"శంషాబాద్‌ విమానాశ్రయంలో ఏర్పాట్లు పరిశీలించాం. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. విమానాశ్రయంలో టచింగ్ పాయింట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే అన్ని రకాల పరీక్షలు చేస్తాం. ప్రయాణికుల వద్ద తప్పకుండా ఆరోగ్యసేతు యాప్ ఉండాలి."

-సోమేశ్​ కుమార్​, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

-

ఇవీ చూడండి:

విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు

శంషాబాద్​లో టచింగ్​ పాయింట్లు లేకుండా ఏర్పాట్లు: సీఎస్​

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా​ శంషాబాద్​ విమానాశ్రయం నుంచి సోమవారం 38 విమానాల రాకపోకలు జరిగాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ తెలిపారు. దాదాపు 3200 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్లారన్నారు. మంగళవారం నుంచి మరిన్ని విమానాలకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. విమానాశ్రయంలో ఏర్పాట్లు పరిశీలించామని పేర్కొన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారాని సీఎస్​ తెలిపారు.

"శంషాబాద్‌ విమానాశ్రయంలో ఏర్పాట్లు పరిశీలించాం. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. విమానాశ్రయంలో టచింగ్ పాయింట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే అన్ని రకాల పరీక్షలు చేస్తాం. ప్రయాణికుల వద్ద తప్పకుండా ఆరోగ్యసేతు యాప్ ఉండాలి."

-సోమేశ్​ కుమార్​, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

-

ఇవీ చూడండి:

విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.