ETV Bharat / city

Governer: రాష్ట్రంలోని వర్షాలు, వరదల పరిస్థితిపై గవర్నర్ ఆరా

author img

By

Published : Nov 19, 2021, 10:57 PM IST

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదల పరిస్థితులపై.. గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్ ఆరా తీశారు. సీఎం జగన్​కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

GOVERNER BISHWABUSHAN HARICHANDAN PHONE CALL TO CM JAGAN OVER HEAVY RAINS IN STATE
రాష్ట్రంలోని వర్షాలు, వరదల పరిస్థితిపై గవర్నర్ ఆరా

రాష్ట్రంలోని వర్షాలు, వరదల పరిస్థితులపై గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్ ఆరా తీశారు. సీఎం జగన్​కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలను.. గవర్నర్​కు ముఖ్యమంత్రి వివరించారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. గవర్నర్ కోరారు.

ఈనెల 17న కరోనా బారిన పడ్డ గవర్నర్.. హైదరాబాద్​లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలోని వర్షాలు, వరదల పరిస్థితులపై గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్ ఆరా తీశారు. సీఎం జగన్​కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలను.. గవర్నర్​కు ముఖ్యమంత్రి వివరించారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. గవర్నర్ కోరారు.

ఈనెల 17న కరోనా బారిన పడ్డ గవర్నర్.. హైదరాబాద్​లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి:

Rains in Andhra Pradesh: సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. భారీ వర్షాలపై ఆరా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.