ETV Bharat / city

సచివాలయంలో ప్రతి శుక్రవారం కరోనా పరీక్షలు

author img

By

Published : Apr 15, 2021, 9:47 PM IST

సచివాలయంలో ప్రతి శుక్రవారం కరోనా పరీక్షలు చేయాలని వైద్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. హోదాల వారీగా వేర్వేరు సమయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

Every friday Corona test in Secretariat
సచివాలయంలో ప్రతి శుక్రవారం కరోనా పరీక్షలు

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా.. ప్రభుత్వం అప్రమత్తమైంది. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది. హోదాల వారీగా వేర్వేరు సమయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలని వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు చేయనున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా.. ప్రభుత్వం అప్రమత్తమైంది. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది. హోదాల వారీగా వేర్వేరు సమయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలని వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు చేయనున్నారు.

ఇదీ చదవండి:

కరోనా సెకండ్ వేవ్: రాష్ట్రంలో ఒక్కరోజులో.. 5 వేలు దాటిన కొవిడ్ కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.