ETV Bharat / city

హైదరాబాద్​లో మంత్రి బొత్స కుమారుడి వివాహం.. హాజరైన సీఎం జగన్ దంపతులు - మంత్రి బొత్స కుమారుడి వివాహానికి హాజరైనా సీఎం జగన్ దంపతులు

మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహ వేడుక.. హైదరాబాద్​లోని మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్స్‌లో ఘనంగా జరిగింది. వివాహ మహోత్సవానికి సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

హైదరాబాద్​లో మంత్రి బొత్స కుమారుడి వివాహం
హైదరాబాద్​లో మంత్రి బొత్స కుమారుడి వివాహం
author img

By

Published : Feb 11, 2022, 2:59 PM IST

మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహ వేడుక తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు హాజరయ్యారు. వరుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణ్‌ సందీప్, వధువు పూజితలను ముఖ్యమంత్రి దంపతులు ఆశీర్వదించారు.

ఇదీ చదవండి

మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహ వేడుక తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు హాజరయ్యారు. వరుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణ్‌ సందీప్, వధువు పూజితలను ముఖ్యమంత్రి దంపతులు ఆశీర్వదించారు.

ఇదీ చదవండి

రణ్​బీర్​తో నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది: ఆలియా భట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.