ETV Bharat / city

'బలహీనవర్గాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి.. జగ్జీవన్ రాం'

బడుగు, బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో షెడ్యూల్ కులాలకు అన్ని విధాలా న్యాయం చేస్తున్నామని సీఎం తెలిపారు.

author img

By

Published : Apr 5, 2019, 5:08 PM IST

'బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి జగ్జీవన్ రాం'

బడుగు, బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బాబు జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా విజయవాడ రామవరప్పాడు కూడలి వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

రాష్ట్రంలో షెడ్యూల్ కులాలకు అన్ని విధాలా ‌న్యాయం చేస్తున్నామని... వారి పిల్లలు ఉన్నత విద్య అభ్యసించేందుకు, ఉపాధి అవకాశాలు పొందేందుకు పూర్తి చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

'బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి జగ్జీవన్ రాం'

ఇదీ చదవండి..... తెలుగు జాతితో పెట్టుకుంటే పాతాళానికి పోతారు: సీఎం

బడుగు, బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బాబు జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా విజయవాడ రామవరప్పాడు కూడలి వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

రాష్ట్రంలో షెడ్యూల్ కులాలకు అన్ని విధాలా ‌న్యాయం చేస్తున్నామని... వారి పిల్లలు ఉన్నత విద్య అభ్యసించేందుకు, ఉపాధి అవకాశాలు పొందేందుకు పూర్తి చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

'బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి జగ్జీవన్ రాం'

ఇదీ చదవండి..... తెలుగు జాతితో పెట్టుకుంటే పాతాళానికి పోతారు: సీఎం

Intro:av


Body:తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం గెద్దాడ గ్రామంలో వైకాపా ఎన్నికల ప్రచారం శుక్రవారం జరిగింది వైకాపా అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు సతీమణి అరుణ కుమారి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు బ్యాలెట్ నమూనా పత్రాన్ని చూపించి ప్రజలను అడిగారు


Conclusion:madhu razole
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.