ETV Bharat / city

వరద ఉద్ధృతితో కృష్ణమ్మ పరవళ్లు

author img

By

Published : Oct 24, 2019, 10:14 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తోన్న వర్షాలతో నదులు, కాల్వలు జలకళ సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.

వరద ఉద్ధృతితో కృష్ణమ్మ పరవళ్లు
వరద ఉద్ధృతితో కృష్ణమ్మ పరవళ్లు

కృష్ణానదిలో వరద నీటి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 4.39 లక్షల క్యూసెక్కులు కాగా... అవుట్‌ఫ్లో 4.4 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సహాయ బృందాలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ ఆదేశించింది. నదీ పరీవాహక, ముంపు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

వరద ఉద్ధృతితో కృష్ణమ్మ పరవళ్లు

కృష్ణానదిలో వరద నీటి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 4.39 లక్షల క్యూసెక్కులు కాగా... అవుట్‌ఫ్లో 4.4 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సహాయ బృందాలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ ఆదేశించింది. నదీ పరీవాహక, ముంపు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఇదీ చదవండి :

నిరంతర ప్రవాహం... నిండుకుండల్లా జలాశయాలు

Intro:శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని మెట్టపేట గ్రామానికి చెందిన గుంట అరుణ అనే మహిళ బుధవారం గుండె పోటుతో మృతి చెందింది. ఈమె కుమార్తె పూర్ణ పాతపట్నం లో గల మోడల్ స్కూల్ లో 9వ తరగతి చదువుతూ సోమవారం ఆత్మ హత్య చేసుకుంది. కుమార్తె మృతి చెందిన రెండు రోజుల్లో తల్లి గుండె పోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామంలో విషాదం నెలకొంది.

చంద్రశేఖర్ పాతపట్నం 7382223322Body:యూConclusion:బి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.