కృష్ణానదిలో వరద నీటి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 4.39 లక్షల క్యూసెక్కులు కాగా... అవుట్ఫ్లో 4.4 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సహాయ బృందాలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ ఆదేశించింది. నదీ పరీవాహక, ముంపు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఇదీ చదవండి :