ETV Bharat / city

బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ... నిరసన - Banks Merge

బ్యాంకుల విలీనం కారణంగా ప్రజలు నష్టపోతారని... ప్రైవేటీకరణ చేసి కార్పోరేట్ రంగానికి కట్టబెట్టేందుకే ఇదంతా చేస్తున్నారని... అలహాబాద్ బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ బాధ్యులు ఆరోపించారు. విజయవాడలో నిరసన చేపట్టారు.

బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ... నిరసన
author img

By

Published : Sep 15, 2019, 9:46 PM IST

బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ... నిరసన

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల విలీనం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... విజయవాడలో అలహాబాద్ బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బ్యాంకులు విలీనం చేయడం కారణంగా ప్రజలు నష్టపోతారని... ప్రైవేటీకరణ చేసి కార్పోరేట్ రంగానికి కట్టబెట్టేందుకే ఇదంతా చేస్తున్నారని... ఆరోపించారు. బ్యాంకులకు రావాల్సిన నిరవధిక ఆస్తుల వసూళ్లపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం కారణంగానే నష్టాల వస్తున్నాయని వివరించారు.

బ్యాంకుల విలీన ప్రక్రియ అపకపోతే... ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చారించారు. విలీన రద్దు కోరుతూ... తమ కార్యచరణ ప్రకటించారు. ఈ నెల 27,28 తేదీల్లో బ్యాంకులన్నీ సమ్మెలో పాల్గొంటాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే నవంబర్ రెండో వారం నుంచి దేశంలోని బ్యాంకులన్ని సమష్టిగా ఆందోళనకు దిగుతాయని హెచ్చరించారు. తర్వాత వచ్చే సంక్షోభానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

ప్రమాదానికి గురైన బోటులో.. 31 మంది తెలంగాణ వాసులు!

బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ... నిరసన

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల విలీనం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... విజయవాడలో అలహాబాద్ బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బ్యాంకులు విలీనం చేయడం కారణంగా ప్రజలు నష్టపోతారని... ప్రైవేటీకరణ చేసి కార్పోరేట్ రంగానికి కట్టబెట్టేందుకే ఇదంతా చేస్తున్నారని... ఆరోపించారు. బ్యాంకులకు రావాల్సిన నిరవధిక ఆస్తుల వసూళ్లపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం కారణంగానే నష్టాల వస్తున్నాయని వివరించారు.

బ్యాంకుల విలీన ప్రక్రియ అపకపోతే... ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చారించారు. విలీన రద్దు కోరుతూ... తమ కార్యచరణ ప్రకటించారు. ఈ నెల 27,28 తేదీల్లో బ్యాంకులన్నీ సమ్మెలో పాల్గొంటాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే నవంబర్ రెండో వారం నుంచి దేశంలోని బ్యాంకులన్ని సమష్టిగా ఆందోళనకు దిగుతాయని హెచ్చరించారు. తర్వాత వచ్చే సంక్షోభానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

ప్రమాదానికి గురైన బోటులో.. 31 మంది తెలంగాణ వాసులు!

Intro:ఆత్మహత్యBody:నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని ముత్తుకూరు గ్రామంలో కనుమూరి అచ్చమ్మ (70) అనే వృద్ధురాలు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు అచ్చమ్మకు ఏడుగురు సంతానం అందులో నలుగురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఈ క్రమంలో అచ్చమ్మ భర్త 5 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. దీంతో అప్పటి నుండి అచ్చమ్మ మతిస్థిమితం లేక ఎప్పుడు ఆరోగ్యం బాగోలేదని చెబుతూ ఉండేదని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చూపించిన మరల అలాగే ప్రవర్తించలేదని కుదురుగా ఒక చోట ఉండేది కాదని కొద్దిరోజులు కూతురు దగ్గర కొద్దిరోజులు గ్రామంలో ఉంటూ వచ్చేదని తెలిపారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఆమె కనిపించకుండా పోవడంతో కూతుర్ల వద్దకు వెళ్లి ఉంటుందని కొడుకులు భావించారు. గ్రామంలోని రైతు తన పొలాల వద్దకు వెళ్లేసరికి అక్కడ దుర్వాసన వస్తుండడంతో బావి వద్దకు పరిశీలించగా మృతదేహం కనిపించింది. వెంటనే రైతు గ్రామంలోకి వచ్చి ఆరా తీయగా మూడు రోజుల నుండి అచ్చమ్మ కనిపించడం లేదని చెప్పడంతో వారి కుమారులకు తెలియజేశాడు. విషయం తెలుసుకున్న కొడుకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.