ETV Bharat / city

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని 108 సిబ్బంది నిరసన - Vijayawada news

ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, అంబులెన్స్ డ్రైవర్​లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజయవాడ నగరంలోని గాంధీనగర్​లో ఒప్పంద ఉద్యోగులు నిరసన చేపట్టారు.

108 సిబ్బంది నిరసన
author img

By

Published : Jul 24, 2019, 5:08 PM IST

108 సిబ్బంది నిరసన

ఉచిత అంబులెన్స్​(108 ఎమర్జెన్సీ)లో పనిచేస్తున్న ఈఎంటీ పైలట్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి... సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... విజయవాడ నగరంలోని గాంధీనగర్​లో వైఎస్సార్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. గత 13 ఏళ్ల నుంచి రోజుకు 12 గంటలు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఎమర్జెన్సీ అంబులెన్స్ డ్రైవర్​లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహణ సంస్థల లాభార్జన ధ్యేయంతో.. లక్ష్యం నీరుగారుతోందని నినాదాలు చేశారు. రెండేళ్లు గడుస్తున్నా... పాత నిర్వహణ సంస్థ జీవీకే, ఈఎంఆర్​ఐ నుంచి రావాల్సిన బకాయిలు రాలేదని.. వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 108 ఎమర్జెన్సీ ఉచిత అంబులెన్స్​ వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు.

108 సిబ్బంది నిరసన

ఉచిత అంబులెన్స్​(108 ఎమర్జెన్సీ)లో పనిచేస్తున్న ఈఎంటీ పైలట్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి... సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... విజయవాడ నగరంలోని గాంధీనగర్​లో వైఎస్సార్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. గత 13 ఏళ్ల నుంచి రోజుకు 12 గంటలు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఎమర్జెన్సీ అంబులెన్స్ డ్రైవర్​లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహణ సంస్థల లాభార్జన ధ్యేయంతో.. లక్ష్యం నీరుగారుతోందని నినాదాలు చేశారు. రెండేళ్లు గడుస్తున్నా... పాత నిర్వహణ సంస్థ జీవీకే, ఈఎంఆర్​ఐ నుంచి రావాల్సిన బకాయిలు రాలేదని.. వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 108 ఎమర్జెన్సీ ఉచిత అంబులెన్స్​ వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు.

ఇదీ చదవండీ...

పీఏసీ ఛైర్మ​న్​గా పయ్యావుల కేశవ్​

Intro:ap_vzm_36_24_kadalani_108_vahanalu_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 ప్రమాద బాధితులు పాలిట ఆపద్బాంధవు ని గా నిలిచే 108 వాహన సేవలు రెండో రోజు నిలిచిపోయాయి గిరిజన ప్రాంత రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేట్ వాహనాల్లో ఆసుపత్రికి వచ్చేందుకు చేతి చమురు వదిలించుకోవాలి కోవాల్సి వస్తుంది


Body:విజయనగరం జిల్లా లో 108 వాహనాలు రెండో రోజు కథలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వాహన సిబ్బంది మంగళవారం మెరుపు సమ్మెకు దిగారు దీంతో జిల్లాలోని 27 వాహనాలు నిలిచిపోయాయి మొదటిరోజు సిబ్బంది జిల్లా కేంద్రంలో నిరసన తెలియజేశారు రెండవ రోజు పార్వతీపురంలో నిరసన వ్యక్తం చేశారు వైయస్ఆర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు పార్వతీపురం డివిజన్లో 13 వాహనాలు ఉన్నాయి ఇందులో ఏడు వాహనాలు గిరిజన ప్రాంతాలకు చెందినవి అవన్నీ సిబ్బంది సమ్మెతో నిలిచిపోవడం వల్ల రోగులు ఆశ్రయిస్తున్నారు గుమ్మలక్ష్మీపురం కురుపాం కొమరాడ జియ్యమ్మవలస దళిత గిరిజన ప్రాంతాల నుంచి రోగులు ఆసుపత్రికి వచ్చేందుకు నమస్తే పడాల్సివస్తుంది


Conclusion:పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రి సమీపంలో నిలిచిన వాహనాలు ఆసుపత్రికి రోగు లను తీసుకువచ్చిన ఆటోలు వైయస్ఆర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నినాదాలు చేస్తున్న సిబ్బంది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.