ETV Bharat / city

TIRUMALA: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా, గాయని శైలజా

author img

By

Published : Jan 9, 2022, 9:34 AM IST

TIRUMALA:తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే రోజా, గాయని శైలజా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా, గాయని శైలజా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా, గాయని శైలజా

TIRUMALA:తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే రోజా, గాయని శైలజా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ..తెదేపాపై విమర్శలు చేశారు.

TIRUMALA:తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే రోజా, గాయని శైలజా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ..తెదేపాపై విమర్శలు చేశారు.

ఇదీ చదవండి: EMPLOYEES DEMAND REGULARISATION: సచివాలయాల ఉద్యోగుల షాక్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.