ETV Bharat / city

తిరుమలకు విచ్చేసిన 'ఉప్పెన' చిత్ర బృందం

author img

By

Published : Feb 26, 2021, 10:55 PM IST

శ్రీవారి దర్శనార్థం ఉప్పెన చిత్ర బృందం తిరుమలకు విచ్చేసింది. ఈ సందర్భంగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతిశెట్టి, దర్శకుడు బుచ్చిబాబు రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

uppena film unit visiting tirumala
తిరుమలకు విచ్చేసిన ఉప్పెన చిత్ర బృందం...

శ్రీవారి దర్శనార్థం ఉప్పెన చిత్ర బృందం తిరుమలకు చేరుకుంది. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, దర్శకుడు బుచ్చిబాబు.. కాలినడకన కొండపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారిని శనివారం ఉదయం దర్శించుకోనున్నారు.

ఇదీ చదవండి:

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: హిందూ ధర్మ ప్రచార పరిషత్

శ్రీవారి దర్శనార్థం ఉప్పెన చిత్ర బృందం తిరుమలకు చేరుకుంది. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, దర్శకుడు బుచ్చిబాబు.. కాలినడకన కొండపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారిని శనివారం ఉదయం దర్శించుకోనున్నారు.

ఇదీ చదవండి:

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: హిందూ ధర్మ ప్రచార పరిషత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.