ETV Bharat / city

శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు - kapileswara swami bramochavalu

తిరుపతిలోని కపిలేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. ఆఖరి రోజు త్రిశూల స్నానం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను పండితులు నిర్వహించారు.

tirupathi kapileswara bramhochavalu
శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Mar 13, 2021, 8:17 PM IST

తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. శ్రీ నటరాజ స్వామివారికి ఆస్థానం జరిపించిన అర్చకులు.. శాస్త్రోక్తంగా త్రిశూలస్నానం నిర్వహించారు. అనంతరం కామాక్షి స‌మేత క‌పిలేశ్వ‌ర‌స్వామివారికి.. స్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత పూర్ణాహుతి, కలశోధ్వాససం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు.

ఇదీ చదవండి:

తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. శ్రీ నటరాజ స్వామివారికి ఆస్థానం జరిపించిన అర్చకులు.. శాస్త్రోక్తంగా త్రిశూలస్నానం నిర్వహించారు. అనంతరం కామాక్షి స‌మేత క‌పిలేశ్వ‌ర‌స్వామివారికి.. స్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత పూర్ణాహుతి, కలశోధ్వాససం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు.

ఇదీ చదవండి:

శ్రీకాళహస్తీశ్వరాలయంలో తితిదే తరపున పట్టువస్త్రాల సమర్పణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.