ETV Bharat / city

తిరుపతి: రుయాలో మరో 2 బ్లాక్ ఫంగస్ కేసులు నిర్ధరణ - AP News

కరోనా నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోకముందే.. బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో మరో 2 కొత్త బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. వీటితో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 13కు చేరింది.

రుయాలో మరో 2 బ్లాక్ ఫంగస్ కేసులు నిర్ధరణ
రుయాలో మరో 2 బ్లాక్ ఫంగస్ కేసులు నిర్ధరణ
author img

By

Published : May 22, 2021, 4:54 PM IST

చిత్తూరు జిల్లా తిరుపతి రుయా ఆసుపత్రిలో మరో 2 బ్లాక్ ఫంగస్ కేసులు నిర్ధరణ అయ్యాయి. రుయాలో ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ కేసులు 13కు చేరాయి. బ్లాక్ ఫంగస్‌తో రుయాలో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందారు. మరో 11 మందికి చికిత్స అందిస్తున్నారు.

చిత్తూరు జిల్లా తిరుపతి రుయా ఆసుపత్రిలో మరో 2 బ్లాక్ ఫంగస్ కేసులు నిర్ధరణ అయ్యాయి. రుయాలో ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ కేసులు 13కు చేరాయి. బ్లాక్ ఫంగస్‌తో రుయాలో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందారు. మరో 11 మందికి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండీ... సోనూసూద్ ఆక్సిజన్​ ప్లాంట్లు.. ఆంధ్రా​ నుంచే శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.