ETV Bharat / city

గోదాదేవి అలంకారంలోని పద్మావతి అమ్మవారికి పల్లకి ఉత్సవం

author img

By

Published : Nov 15, 2020, 2:44 PM IST

తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ఈరోజు పల్లకి ఉత్సవం నిర్వహించారు. గోదాదేవి అలంకారంలోని అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

tiruchanuru padmavathi temple
గోదాదేవి అలంకారంలోని పద్మావతి అమ్మవారికి పల్లకి ఉత్సవం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు ఉదయం అమ్మవారికి పల్లకి ఉత్సవం నిర్వహించారు. పల్లకిపై గోదాదేవి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు.

కొవిడ్ నిబంధనల మేరకు ఆలయంలోని వాహన మండపంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. వాహన సేవలో తిరుపతి జేఈవో బసంత్ కుమార్, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. రాత్రి అమ్మవారికి గజవాహన సేవ నిర్వహించనున్నారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు ఉదయం అమ్మవారికి పల్లకి ఉత్సవం నిర్వహించారు. పల్లకిపై గోదాదేవి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు.

కొవిడ్ నిబంధనల మేరకు ఆలయంలోని వాహన మండపంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. వాహన సేవలో తిరుపతి జేఈవో బసంత్ కుమార్, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. రాత్రి అమ్మవారికి గజవాహన సేవ నిర్వహించనున్నారు.

ఇవీ చదవండి..

క్లీనర్‌ను దారుణంగా చంపి... లారీలో పోలీస్​ స్టేషన్​కి మృతదేహాన్ని తీసుకొచ్చిన డ్రైవర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.